Wed. May 15th, 2024

“ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ (డ్రుక్ గ్యాల్పో)”

Mar 30, 2024
  • మోదీ కి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందజేసింది – (రాజు) :- జిగ్మీ ఖేసర్ నాంగ్యేల్
  • అవార్డు :- “ఆర్డర్ ఆఫ్ ది డ్యూక్ గ్యాల్పో” అవార్డును అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత…!
  • కారణం :- 1. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతం
  • 2. కరోనా సమయంలో ఐదు లక్షల వ్యాక్సిన్ లను అందించినందున ప్రకటన మొదటిసారి 2021 లోనే..!
  • త్వరలో భారత్, భూటాన్ మధ్య రైలు సేవలు :-
  • ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్, భూటాన్ మధ్య అంతరిక్షం, విద్యుత్తు మొదలైన రంగాలపై కీలక ఒప్పందాలు , ఇంకా మరిన్ని
  • ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి భారత్ అంగీకారం.
  • అస్సాంలోని కొక్రాజర్ , బెంగాల్ లోని బనర్ హాట్ నుంచి భూటాన్ కు రైలు అందుబాటులోకి తెచ్చేందుకు ఒప్పందం.
  • 2019-24 మధ్య రూ . 5000 కోట్ల ఆర్థిక సాయాన్ని మరో 5 ఏళ్లకు రెట్టింపు చేసింది.

Share this article now.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *