Skip to content
- మోదీ కి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందజేసింది – (రాజు) :- జిగ్మీ ఖేసర్ నాంగ్యేల్
- అవార్డు :- “ఆర్డర్ ఆఫ్ ది డ్యూక్ గ్యాల్పో” అవార్డును అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత…!
- కారణం :- 1. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతం
- 2. కరోనా సమయంలో ఐదు లక్షల వ్యాక్సిన్ లను అందించినందున ప్రకటన మొదటిసారి 2021 లోనే..!
- త్వరలో భారత్, భూటాన్ మధ్య రైలు సేవలు :-
- ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్, భూటాన్ మధ్య అంతరిక్షం, విద్యుత్తు మొదలైన రంగాలపై కీలక ఒప్పందాలు , ఇంకా మరిన్ని
- ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి భారత్ అంగీకారం.
- అస్సాంలోని కొక్రాజర్ , బెంగాల్ లోని బనర్ హాట్ నుంచి భూటాన్ కు రైలు అందుబాటులోకి తెచ్చేందుకు ఒప్పందం.
- 2019-24 మధ్య రూ . 5000 కోట్ల ఆర్థిక సాయాన్ని మరో 5 ఏళ్లకు రెట్టింపు చేసింది.