Skip to content
- నెతన్యాహు సైన్యం దమన కాండ పర్యావసానంగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య – 31000.
- ఆకలి బాధతో తట్టుకోలేని పాలస్తీనీలు ఆహారం :-
- కలుపు మొక్కలు, గుర్రాల మాంసం.
- ఉత్తర గాజా ప్రాంతంలో కరువు పరిస్థితులతో, తీవ్ర తిండి కొరత చెప్పిన ఐ.రా.స ఆహార సంస్థ.
- ఐ.రా.స సర్వ ప్రతినిధి సభలో గాజాలో కాల్పుల విరమణ తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన దేశాలు మొత్తం 153 దేశాలు (భారత్ తో సహా!)
- ఇజ్రాయిల్ సైన్యం రోజుకు సగటున 250 మంది పాలస్తీనియులను బలిగొంటుందని లెక్కగట్టిన ఆక్స్ ఫామ్ నివేదిక..!
- (సిరియా, సుడాన్, ఇరాక్, ఉక్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్ వంటి ఇటీవలి సాయుధ ఘర్షణలతో పోలిస్తే పశ్చిమాసియాలోని నరమేధమే అధికమని విశ్లేషిస్తోంది.
- యుద్ధం నిలుపుదలకు 3 దశల ప్రణాళికను హమాస్ ప్రతిపాదించినట్లు కొన్ని కథనాలున్నాయి.
- సార్వభౌమాధికారం గల స్వతంత్ర పాలస్తీనా అవతరణే సుస్థిర శాంతి, సౌభాగ్యాలకు బాటలు వేస్తుంది.