- రోహిణీ శర్మ :- కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు బైక్ పై ప్రయాణించిన తొలి మహిళ.
- రోహిణీ జననం :- నరోరా (U.P)
- ఇంజనీరింగ్ చేసిన రోహిణీ, సైక్లింగ్, మాంటేనింగ్ హాబీలుగా చేసుకొని మొత్తం 11 రాష్ట్రాలు ఒంటరిగా బైక్ పై ప్రయాణించి ఘనత సాధించిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు.